చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరిక
వేరుశనగ రైతులను ఆదుకోవాలి
21 Nov 2015 5:51 PM
కదిరిః
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించారు.
తుఫాన్ తో దెబ్బతిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు. ఆరుగాలం శ్రమించి
పండించిన వేరుశనగ పంట చేతికొచ్చిన సమయంలో నేలపాలు అయ్యింది. రైతులు తమ
ఆవేదనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో
వేరుశనగ పంట నాశనమైందని, రైతులను ఆదుకోవాలని చాంద్ బాషా ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, వేరుశనగ మొలకలు
కొనుగోలు చేయాలని కోరారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించారు.
తుఫాన్ తో దెబ్బతిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు. ఆరుగాలం శ్రమించి
పండించిన వేరుశనగ పంట చేతికొచ్చిన సమయంలో నేలపాలు అయ్యింది. రైతులు తమ
ఆవేదనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో
వేరుశనగ పంట నాశనమైందని, రైతులను ఆదుకోవాలని చాంద్ బాషా ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, వేరుశనగ మొలకలు
కొనుగోలు చేయాలని కోరారు.