చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఎమ్మెల్యే చాంద్ బాషా ధర్నా
07 Apr 2016 12:30 PM
అనంతపురం(కదిరి): ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన వాహనంపై దాడికి నిరసనగా కదిరిలో ధర్నా చేపట్టారు. తక్షణమే దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లభ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.