మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రూ. 4 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం
21 Feb 2017 5:18 PM
నెల్లూరు: మానమాల గ్రామ పంచాయతీలో వైయస్ఆర్సీపీ సర్పంచ్ ఉచ్చూరు శోభారాణి ఆధ్వర్యంలో ఉపాధిహామీ, పంచాయతీ నిధులు రూ. 4 లక్షలతో సిమెంట్ రోడ్డును చేపట్టారు. గ్రామంలోని బీసీ కాలనీ నుంచి చింతా దశరధరామిరెడ్డి నివాసం వరకు ’140 మీటర్లుతో రోడ్డు ఏర్పాటు చేశారు. గతంలో రహదారి అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు సర్పంచ్ దష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన సర్పంచ్ సిమెంట్ రోడ్డు నిర్మాణంకు అధికారులతో చర్చించి నిధులు మంజూరైయ్యేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినందుకు గ్రామస్తులు కతజ్ఙతలు తెలిపారు. గ్రామంలో కొన్ని కాలనీల్లో చిన్న పాటి రోడ్లు నిర్మించాల్సి ఉందని, నిధులు రాగానే అన్ని కాలనీల్లో సిమెంటు రోడ్లు నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు.