వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏసీబీ ఛార్జ్ షీట్ లో నిందితుడుగా చంద్రబాబు..!
17 Aug 2015 11:22 PM
హైదరాబాద్) ఓటుకి కోట్లు కుంభకోణంలో నిందితుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపేరును చేర్చారు. ఈ మేరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఛార్జ్ షీటు తయారుచేసి సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కలిసి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బేరసారాలు ఆడారు. అదంతా టీ ఏసీబీ వీడియో లో రికార్డు చేసింది. ఆ సంభాషణల్లో తనను బాస్ పంపించారంటూ ఘనంగా చెప్పుకొన్నారు. ఈ కుంభకోణం మీద దర్యాప్తు చేసిన తెలంగాణ ఏసీబీ సూత్రధారిగా చంద్రబాబు పేరును ఛార్జి షీటులో చేర్చింది.
------------