కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
రాజధాని రైతుల మండిపాటు
21 May 2016 12:00 PM
మంగళగిరి : ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవటం లేదంటూ రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో 'రాజధాని భూసేకరణ- సామాజిక ప్రభావం' అనే అంశంపై అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని.. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా సదస్సు ఎందుకు పట్టారంటూ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందుగా తమ ఇబ్బందులను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.