రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జీవో రద్దుకు డిమాండ్..!
12 Nov 2015 2:28 PM
విశాఖపట్నం: మన్యంలో బాక్సైట్ మంట
రగులుతూనే ఉంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు ప్రభుత్వం
జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రయూనివర్శిటీలో
గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఈసందర్భంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ, అరకు ఎమ్మెల్యే కిడారి
సర్వేశ్వర్ రావు విద్యార్థులను పరామర్శించారు.
రగులుతూనే ఉంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు ప్రభుత్వం
జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రయూనివర్శిటీలో
గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఈసందర్భంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ, అరకు ఎమ్మెల్యే కిడారి
సర్వేశ్వర్ రావు విద్యార్థులను పరామర్శించారు.
చంద్రబాబు
ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ నేతలు, మన్యం వాసులు మండిపడ్డారు.
ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివాసీల జీవితాలతో
ఆడుకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వెంటనే జీవోను
ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ నేతలు, మన్యం వాసులు మండిపడ్డారు.
ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివాసీల జీవితాలతో
ఆడుకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వెంటనే జీవోను
ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.