పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
కాల్ కీచకుల్ని శిక్షించాలని మహిళల ఆందోళన
28 Dec 2015 3:40 PM
విజయవాడః
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ
రోజురోజుకు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని
కోరుతూ.. విజయవాడ బందర్ రోడ్డులోకాల్మనీ పోరాట వేధిక ఆధ్వర్యంలో బాధిత
మహిళలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలను తప్పించేందుకు చంద్రబాబు కుట్ర చేయడంపై
మండిపడుతున్నారు. మహిళల్ని చెరబట్టిన సెక్స్ రాకెట్ కీచకుల్ని
కటకటాల్లోకి పంపాలని.. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని
డిమాండ్ చేస్తూ మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ
రోజురోజుకు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని
కోరుతూ.. విజయవాడ బందర్ రోడ్డులోకాల్మనీ పోరాట వేధిక ఆధ్వర్యంలో బాధిత
మహిళలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలను తప్పించేందుకు చంద్రబాబు కుట్ర చేయడంపై
మండిపడుతున్నారు. మహిళల్ని చెరబట్టిన సెక్స్ రాకెట్ కీచకుల్ని
కటకటాల్లోకి పంపాలని.. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని
డిమాండ్ చేస్తూ మహిళలు రాస్తారోకో నిర్వహించారు.