కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మీ తప్పులను ప్రశ్నించడమే తప్పా..?
04 Jun 2016 1:14 PM
హైదరాబాద్ః ఎన్నికల ముందు 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై...చంద్రబాబు తన తాబేదారులతో అమానవీయంగా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన, ఆక్రోశం, కడుపుమంటను వైయస్ జగన్ తన మాటల్లో ప్రతిబింబిస్తే...తెలుగుదేశం నేతలు దాన్ని వక్రీకరించి మాట్లాడడం దారుణమన్నారు.