బుధవారం నాటి యాత్ర 15.8 కి.మీ.

నల్గొండ:

శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం ఫిబ్రవరి 13న బుధవారం అమ్మగూడెంలో ప్రారంభమవుతుంది. గౌరారంలో భోజన విరామం తీసుకుంటారు. తదుపరి మారేపల్లి, అన్నారం క్రాస్ రోడ్డు, యాచారం వరకూ సాగుతుందనీ, మొత్తం 15.8 కిలోమీటర్లు నడుస్తారనీ కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top