నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
బుధవారంనాటి యాత్ర 11.8 కి.మీ
08 May 2013 10:47 AM
దామరచర్ల(ఖమ్మం) 08 మే 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 142వ రోజుకు చేరుకుంది. బుధవారం నాడు ఆమె ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం ఆమె దామరచర్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మద్దుకూరు, కొత్తగూడెం, గుంపెనక్రాస్, ఎర్రగుంట, శాంతినగర్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. బుధవారం శ్రీమతి షర్మిల 11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేస్తారు.