బుధవారంనాటి యాత్ర 11.8 కి.మీ

దామరచర్ల(ఖమ్మం) 08 మే 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 142వ రోజుకు చేరుకుంది. బుధవారం నాడు ఆమె  ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం ఆమె దామరచర్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మద్దుకూరు, కొత్తగూడెం, గుంపెనక్రాస్‌, ఎర్రగుంట, శాంతినగర్‌ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.  బుధవారం  శ్రీమతి షర్మిల 11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top