19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
బీఎస్పీ నాయకురాలు వైయస్ఆర్సీపీలో చేరిక
06 Sep 2018 11:52 AM
విశాఖ జిల్లాః ప్రజా సమస్యలపై వైయస్ జగన్ స్పందిస్తున్న తీరు,అలుపెరగని యోధుడిగా ప్రజల కోసం వేస్తున్న అడుగులకు ఆకర్షితులై భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. రోజురోజుకు వలసలు పెరగడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలుగుంది. తాజాగా వైయస్ఆర్సీపీ అరకు సమన్వయకర్త చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో వైయస్ జగన్ సమక్షంలో బీఎస్పీ నాయకురాలు , ఎంపీటీసీ జి.జాంబవతితో పాటు వివిధ పార్టీల నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరారు. వారికి వైయస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.