మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముట్టడి
28 Apr 2018 12:38 PM
తిరుపతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం తిరుపతిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని వైయస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వైయస్జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు.