కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బాబు కొడుకులిద్దరూ కిరీటాలు ధరిస్తున్నారు
27 Apr 2017 2:22 PM
హైదరాబాద్ః ప్రాజెక్ట్ ల పేరుతో చంద్రబాబు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎవరైతే తనకు డబ్బు సంచులు మోశారో వారికి దొడ్డిదారిన నామినేషన్లు కట్టబెట్టి...ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కిరీటాలు ధరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం లో అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి దోచుకుతింటున్నారని బాబు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.