వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాబూ..ప్రధానితో ఏ అంశాలపై చర్చించారు
13 Jan 2018 1:22 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలపై చర్చించారో వెల్లడించాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 20 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన భేటీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పాలన్నారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏం సాధించారని నిలదీశారు.