కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
బోటు ప్రమాదానికి చంద్రబాబే బాధ్యత వహించాలి
15 Nov 2017 4:57 PM
బోత్స సత్యనారాయణ
విజయవాడ: కృష్ణానదిలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదానికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణఅన్నారు. ప్రమాదంలో 22 మంది చనిపోతే ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గతంలో గృహ నిర్మాణంలో అవినీతి జరిగిందని చంద్రబాబు అంటున్నారని, ఈ మూడేళ్లలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.