రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అన్ని పార్టీల మద్దతు కూడగడుతాం
15 Mar 2018 12:43 PM
హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 16న పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఏపీలో పాలన పూర్తిగా స్తంభించిందని మండిపడ్డారు. పొత్తుల విషయంలో మా పార్టీ అధినేత వైయస్ జగన్ ఫైనల్ చేస్తారన్నారు.