వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
07 Apr 2018 3:44 PM
ఢిల్లీ: ఆంధ్రులకు చేస్తున్న అన్యాయానికి కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీభవన్లో ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. డిహైడ్రేషన్ ఎక్కువై కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితిలో ఉన్నారనే వైద్యులు తెలిపారని, డాక్టర్ల సూచనల మేరకు పోలీసులు బలవంతంగా మేకపాటిని ఆస్పత్రికి తరలించారన్నారు.