వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎయిర్పోర్టుల పేరుతో భూ దోపిడీ
30 Jan 2018 3:22 PM
విజయవాడ: ఎయిర్ పోర్టుల పేరుతో భూములు దోచుకుంటున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ సర్కార్ భూ దోపిడీపై ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కన్నుసన్నలో భూ దోపిడీ జరుగుతుందని ఆయన విమర్శించారు.