మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూ కబ్జా
30 Sep 2016 1:38 PM
విజయవాడఃరాష్ట్రంలో టీడీపీ నేతల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేశ్చగా దోచేస్తున్నారు. కనబడిన భూమిని కబ్జా చేస్తున్నారు. తాజాగా విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. విలేకరులకు ఇస్తున్నామని చెప్పి రూ.10 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. బోండా భూ దందాపై విపక్షాలు మండిపడ్డాయి. అవినీతికి పాల్పడిన బోండాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.