బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల బాంబు దాడి
22 Jan 2015 7:53 PM
బెల్లంకొండ(గుంటూరు): జిల్లాలో ఓ టీడీపీ నేత హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న 18 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై గురువారం సాయంత్రం బాంబు దాడి జరిగింది. టీడీపీ నేత సింగిరెడ్డి వెంకటరమణారెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులు సత్తెనపల్లి కోర్టులో హాజరై తిరిగి వస్తుండగా బెల్లంకొండ మండలం పాపాయిపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో వారి వాహనంపై టీడీపీ వర్గీయులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మాజీ జెడ్పీటీసీ మర్రి అచ్చిరెడ్డి (56)తో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.