వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం
02 Sep 2016 12:55 PM
గుంటూరుః ప్రజానేత డా. వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వస్తువులు, పండ్ల పంపిణీ, అన్నదానం, రక్తదానం సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో డా. నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 70 బ్లడ్ ప్యాకెట్స్ ను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కు అందించారు.