రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బీజేపీ, టీడీపీలకు అదే గతి
05 Aug 2016 1:07 PM
న్యూఢిల్లీ)) ఆంధ్రప్రదేశ్ లో గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీ,
టీడీపీలకు పట్టడం ఖాయమని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయ పడ్డారు. రాజ్యసభ
లో ప్రత్యేకహోదా మీద ప్రైవేటు మెంబర్ బిల్లుని బీజేపీ, టీడీపీలు పక్కదారి పట్టించిన తర్వాత
పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్త శుద్ధి లేదన్న సంగతి అర్థం అవుతోందని చెప్పారు. ఈ
బిల్లు ఆమోదం పొందకుండా సాంకేతిక కారణాలు సాకుగా చూపించి పక్కదారి పట్టించారని
ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ కి విభజన తో కాంగ్రెస్ చేసిన అన్యాయానికి
ప్రజలు బుద్ధి చెప్పారని వివరించారు. అదే గతి బీజేపీ, టీడీపీలకు పడుతుందని
విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.