మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అమ్మ ఒడిలో చేరిన అనుభూతి కలిగింది
10 Jul 2018 1:39 PM
– బీజేపీ నాయకులు వైయస్ఆర్సీపీ చేరిక
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. మంగళవారం బీజేపీకి చెందిన పలువురు నాయకులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. రాయవరం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకట్రావు, బోకం శ్రీనివాస్, పలువురు సర్పంచ్లు చేరారు. వైయస్ జగన్లో ఉండే ఆత్మవిశ్వాసమే పార్టీలో చేరేలా చేసిందన్నారు. వైయస్ఆర్సీపీలో చేరడం అమ్మ ఒడిలో చేరిన అనుభూతి కలిగిందని అభిప్రాయపడ్డారు. పాలనలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. రాజన్న పాలన వైయస్ జగన్తోనే సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.