బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
సైకిల్ రెండు టైర్లు పంక్చర్ చేయాలి
13 Aug 2017 2:58 PM
నంద్యాల: నంద్యాలను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఇద్దరు సూర్యులు, ఇద్దరు చంద్రులను ఏమైనా తీసుకొచ్చారా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ రెహ్మాన్ అన్నారు. నంద్యాల టౌన్ శ్రీనివాస సెంటర్లో రోడ్ షోలో ఆయన మాట్లాడారు. చావో రేవో అనే రీతిలో నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, వైయస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి ఓటు వేసి ధర్మం వైపు నిలబడి అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. నంద్యాలలో సైకిల్కు రెండు టైర్లు పంక్చర్ చేసి ఇంటికి పంపించాలన్నారు.