అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
టీడీపీలో చేరేందుకు భూమా కుటుంబం రూ.45కోట్లు తీసుకుంది
12 Aug 2017 11:09 AM
నంద్యాలః చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నంద్యాల ప్రజలు డబ్బులకు అమ్ముడు పోయే రకం కాదని అన్నారు. టీడీపీలో చేరేందుకు భూమా కుటుంబం రూ. 45 కోట్లు తీసుకుందని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.