మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ఐటీ రిటర్న్స్ సమర్పించని భూమా బ్రహ్మానందరెడ్డి
07 Aug 2017 4:57 PM
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్స్స్ సమర్పించకపోవడంతో ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసింది. భూమా బ్రహ్మానందరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (ఐటీ) రిటర్న్స్ సమర్పించలేదని సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, యధేచ్ఛగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.