మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు నినాదంతో బిక్షాటన
30 Jan 2017 3:37 PM
జాతిపిత, మహాత్మగాంధీ వర్థంతిని పురస్కరించుకొని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర హక్కుల కోసం వైయస్సార్సీపీ ఉద్యమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు ఆధ్వర్యంలో యువ నాయకులు హోదాను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసన చేపట్టారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు.