పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అమలాపురంలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం
31 Jan 2018 12:35 PM
తూర్పుగోదావరి జిల్లా: బీసీల బతుకులు మార్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ బీసీల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకోనుంది. ఈ మేరకు అమలాపురంలో కాసేపట్లో బీసీ అధ్యయన కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు.