సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రకాశం జిల్లాలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం
19 Sep 2018 12:57 PM
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ బీసీ అధ్యయన కమిటీ ప్రకాశం జిల్లాలో సమావేశమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీసీ అధ్యయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఇవాళ ఒంగోలులోని మంగమ్మ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బీసీ అధ్యయన కమిటీలో కృష్ణమూర్తి, తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో, 26నఅనంతపురంలోని హెచ్ఎస్సీ కాలనీలో, 28న చిత్తూరు జిల్లాలో, 30న ఒంగోలులో వడ్డెర సంఘం సమావేశం జరుగుతుందని చెప్పారు.