కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
భారతీస్వామికి వైఎస్ జగన్ నివాళి..!
28 Sep 2015 1:05 PM
హైదరాబాద్ః పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి మృతిపట్ల వైఎసార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బేగంపేట పుష్పగిరి భారతి వేద పాఠశాలలో భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి వైఎస్ జగన్ నివాళులర్పించారు. బషీర్ బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతీస్వామి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా పుష్పగిరిలోని కేంద్రస్థానంలో శాస్త్రోక్తంగా భారతీస్వామి అంతిమసంస్కారాలు జరగనున్నాయి.