చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నరసరరావు పేట పార్లమెంటు సమన్వయ కర్తగా బాలశౌరి
03 May 2018 4:54 PM
హైదరాబాద్
: నరసరావుపేట, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తగా మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ నియాకం జరిగనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒకప్రకటనలో తెలిపింది.