మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాధిత రైతులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు..!
23 Sep 2015 12:59 PM
కర్నూలుః హంద్రీనీవా ప్రాజెక్ట్ కాలువ తూముకు షటర్ వేయకపోవడంతో వరదనీరు పంటపొలాల్లోకి పోటెత్తింది. దీంతో వందలెకరాల్లో భారీ నష్టం సంభవించింది. మొక్కజొన్న, పొగాకు పంటలు నీటిపాలయ్యాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద దెబ్బతిన్న పంటపొలాలను, ప్రాజెక్ట్ ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. నీటి ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతంలో వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులను కోరారు. నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు ఐజయ్య, చరితారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి , ఎంపీపీ ప్రసాద్ రెడ్డి పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు.