వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాబు నోరు విప్పితే అబద్దాలే
16 Sep 2016 2:27 PM
హైదరాబాద్ః చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏకగ్రీవంగా గెలిచానని చెప్పడం హేయనీయమన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపీడీ చేస్తున్నారని ఆగ్రహించారు. బాబు అవినీతిని అడ్డుకుంటే... ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటుందంటూ బురజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. బాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని దుయ్యబట్టారు. లోకేష్ కు దోచిపెట్టేందుకు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని నిప్పులు చెరిగారు.