పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
బాబు పాలనలో దళితులకు తీరని అన్యాయం
18 Apr 2017 1:28 PM
దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నిస్తే..ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా ఆ అంశాన్ని పక్కదారి మళ్లిస్తున్నాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. దళితులకు బాబు పాలనలో తీరని అన్యాయం జరిగిందని భూమన అన్నారు. దళితులకు ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్, గృహనిర్మాణం, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ లాంటి విషయాల్లో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.