మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారుః వైయస్ జగన్
04 Oct 2016 1:39 PM
అనంతపురంః ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేందుకే బాబు రెయిన్ గన్ ల డ్రామా ఆడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. జిల్లాకు వస్తున్నప్పుడు ప్రతీ ఎకరా చూసుకుంటూ వచ్చానని, అంతా ఎండిపోయిన పరిస్థితి ఉందని వైయస్ జగన్ అన్నారు. ఇది బాబుకు, వ్యవసాయశాఖ మంత్రికి కనబడకపోవడం దారుణమన్నారు. ఇంత దారుణంగా కరువు తాండవిస్తుంటే సిగ్గులేకుండా 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలు కాపాడానని బాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నాలో పాల్గొని ప్రసంగించారు.