కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కేంద్రానికి అమ్ముడుపోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
14 Sep 2016 1:35 PM
హైదరాబాద్ః ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి బాబు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాశారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పోలవరాన్ని నిర్మించే బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ...దోపీడీ కోసం బాబు హోదాను పణంగా పెట్టి పోలవరాన్ని పట్టారని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి హోదా ఇవ్వమని కేంద్రం చెబుతుంటే...చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పడం దుర్మార్గమన్నారు. బాబు తన స్వార్థ ప్రయోజనాలు, అవినీతి కోసం రాష్ట్రాన్ని ఏవిధంగా తాకట్టు పెట్టారో....కేంద్రానికి ఏవిధంగా అమ్ముడుపోయారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.