<strong>అనంతపురంః</strong> చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మొన్నటి వరుకు మోదీతో కలిసి ఇప్పుడు రాహుల్తో కలవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కాపాడుకునేందుకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారన్నారు. టీడీపీ,కాంగ్రెస్ పొత్తు అనైతికమన్నారు.ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బుద్ధి చెబుతారన్నారు.