చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదు
30 Jul 2016 11:35 AM
విశాఖపట్నం : వైయస్సార్సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి చంద్రబాబుపై విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లోపించిందని మండిపడ్డారు. బాబు తన స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీతో సావాసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆగస్టు 2వ తేదీన వైయస్సార్సీపీ తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి చేశారు.