మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్న బాబు
02 Jun 2018 4:10 PM
నెల్లూరు: గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన దుర్మార్గపు పాలన టీడీపీదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. గిరిజన ఎమ్మెల్యేలంతా వైయస్ఆర్ సీపీలో ఉన్నారని చంద్రబాబు అక్కసు చూపుతున్నాడని మండిపడ్డారు. కేబినెట్లో గిరిజన మంత్రి కూడా లేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడన్నారు. ఎస్టీలకు జరుగుతున్న అన్యాయంపై గిరిజనులంతా ఏకమై తిరుగుబాటుకు సిద్ధం కావాలని కోరారు. ఓటుకు చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.