రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పేదల ఆరోగ్యంతో చెలగాటమా..?
09 Dec 2016 1:16 PM
ఒంగోలుః ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంతో ఆస్పత్రుల్లోకి పోలేక, బతకలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం ఉండడం బాధాకరమని అన్నారు. మహానేత వైయస్ఆర్ పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రతీ పథకానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.