వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారుః వైయస్ జగన్
08 Jul 2016 11:24 AM
వైయస్సార్ జిల్లాః చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చడం లేదని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధ్వజమత్తారు. ఇడుపుల పాయ గ్రామంలో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...బాబు ఈ రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. లక్షా 45 వేల కోట్ల అవినీతికి బాబు శ్రీకారం చుట్టాడని నిప్పులు చెరిగారు. బాబు మోసాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతామని, వైయస్సార్సీపీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ తాను కూడా పర్యటిస్తానని వైయస్ జగన్ తెలిపారు.