రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
జైలు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయాడు
15 Jun 2016 1:23 PM
హైదరాబాద్ః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పై వ్యక్తిగత దాడి చేయడం తప్ప...అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చేస్తున్న మోసాలు, తప్పులను సరిదిద్దుకోవాలని వైయస్ జగన్ బాబుకు సూచనలు చేస్తే....అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ జననేతపై నిందలు వేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, సోనియాగాంధీ కుట్రపన్ని పెట్టిన అక్రమ కేసుల వల్లే వైయస్ జగన్ జైలుకు వెళ్లాడని చెప్పారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోతాడన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయాడని భూమన ఎద్దేవా చేశారు. బాబు నీచ, నికృష్ట రాజకీయాలను వైయస్సార్సీపీ ఎండగడుతుందని స్పష్టం చేశారు.