మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబుకు పిచ్చిపట్టింది
24 Jun 2017 12:57 PM
హైదరాబాద్ః చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. వైయస్ఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కానీ చంద్రబాబు వచ్చాక అడుక్కుంటేనే ఇస్తాననే ధోరణిలో మాట్లాడుతున్నారని ఐజయ్య ఫైర్ అయ్యారు. నా వేదికపై నన్ను ఎదురించి మాట్లాడుతావా అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలను సైతం బెదిరిస్తున్నాడని ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందు పేరుతో చంద్రబాబు మైనారిటీలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, బాబుకు ఎవరూ ఓట్లు వేయరని అన్నారు