రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ముస్లింలంటే చంద్రబాబుకు అంతా అలుసా?
05 Apr 2017 4:48 PM
తనకల్లు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముస్లింలంటే అంత అలుసా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా తనకల్లు మండల మైనార్టీ కన్వీనర్ తబ్రేజ్, సీఆర్ పల్లి సర్పంచ్ చాంద్బాషాలు ప్రశ్నించారు. నూతన కేబినెట్లో ఒక్క మైనారిటీకి కూడ పదవి కట్టబెట్టకపోవడం చూస్తుంటే ఆయనకు ముస్లింలపై ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నేటీకి ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిరంతరం కృషి చేసింది కేవలం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ముస్లింలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.