సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
కాపులకు చంద్రబాబు అన్యాయం
27 May 2018 5:32 PM
పశ్చిమ గోదావరి: కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు అన్యాయం చేశారని వంగా రవీందర్ విమర్శించారు. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లో కాపుల సామాజికవర్గం అధికంగా ఉందన్నారు. అయితే ఈ ప్రభుత్వం కాపులను విస్మరించి అన్యాయం చేసిందన్నారు. కాపులకు వైయస్ జగన్ అండగా ఉంటారని, ప్రతి ఒక్కరూ జగనన్నకు తోడుగా నిలవాలని కోరారు. ముద్రగడ్డ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని ఈ ప్రభుత్వం వేధించిందన్నారు. అందరి సమస్యలను పరిష్కారం కావాలంటే వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావాలన్నారు.