19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
జిల్లా కలెక్టర్ అంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడా..!
22 Jul 2015 8:20 PM
కడప) వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కేవీ రమణ మీద ఎంపీ అవినాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన వ్యవహార శైలి ఒక ఉన్నతాధికారి మాదిరిగా లేదని, టీడీపీ జిల్లా అధ్యక్షుని మాదిరిగా ఉందని మండి పడ్డారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం విలువ ఇవ్వటం లేదని ఆయన అన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుని దాదాపు 80 శాతం పూర్తి చేసి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప నగరానికి నీరు అందించారని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్రాజెక్టుని పూర్తి చేయటానికి ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదని మండి పడ్డారు.