మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలపై దాడులు
24 Dec 2016 11:54 AM
గుంటూరుః రాజధాని ప్రాంతంలో సొంత పార్టీకి చెందిన మైనారిటీ మహిళ జడ్పీచైర్ పర్సన్ జానీమూన్ పై మంత్రి రావెల కిషోర్ బాబు దాడి చేసి హతమార్చే పరిస్థితికి వచ్చారంటే...ఇక ప్రతిపక్ష నాయకులపై తెలుగుదేశం ప్రభుత్వం ఈరెండున్నరేళ్లలో ఏవిధమైన దారుణాలకు ఒడిగట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎవరైతే తమ అవినీతికి అడ్డం వస్తారో వారిని బెదిరించే కార్యక్రమాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అంబటి రాంబాబు అన్నారు.