మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మహిళా కార్యకర్తలపై దాడి
27 Jan 2017 12:19 PM
తిరుపతిః ప్రత్యేకహోదాపై చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. చేతులు రక్తమోడేలా దాడి చేశారు. వైయస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వరప్రసాద్ లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల దుర్మార్గాలను నిరసిస్తూ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.