మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఆత్మగౌరవ యాత్ర రెండో రోజు సాగేదిలా..
31 Mar 2017 9:57 AM
విశాఖః విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర చేపట్టారు. అనకాపల్లి కేంద్రంగా మొదలైన అమర్ పాదయాత్రకు సంబంధించి రెండోరోజు ఏ ప్రాంతాల నుంచి సాగుతుందో వివరాలు.. గోపాలపురం నుంచి ప్రారంభమై పాత కోడూరు, మర్రిపాలెం, అజయ్నగర్, బాటజంగలపాలెం, దేవిపురం (భోజన విరామం), సున్నంబట్టిలు, సబ్బవరం, జోడుగుళ్లు జంక్షన్, అమృతపురం (రాత్రి విరామం) సాగుతున్నట్లుగా పార్టీ నేతలు తెలిపారు.