రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అత్యాచార ఘటనపై పార్లమెంటులో ప్రశ్నిస్తా..ఎంపీ బుట్టా రేణుక
22 Jul 2015 1:53 PM
కర్నూలు : చిన్నారిపై పాశవికంగా లైంగిక దాడి జరిపిన వ్యక్తికి శిక్ష
పడేలా పార్లమెంటులో తాను పోరాడతానని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
కర్నూలు నగరంలో ఈ నెల 18న అత్యాచారానికి గురై కర్నూలు ప్రభుత్వ
సర్వజన వైద్య శాలలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల చిన్నారిని ఎంపీ బుట్టా
రేణుక పరామర్శించారు. ఈ ఘటన తాలుకు పూర్వాపరాల్ని అడిగి
తెలుసుకొన్ఆరు. కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. తర్వాత మీడియాతో
మాట్లాడుతూ.. నిర్భయ చట్టం అమలు లో ఉన్నా, కానీ బాలికలు, మహిళలపై
లైంగిక దాడులు ఆగటం లేదని రేణుక అన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించే
వ్యవస్థలు ఉండాలని ఆమె అభిప్రాయ పడ్డారు.